ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ప్రముఖ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్ హైటెక్ సిటీలోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...
ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. 'RAW NTR' పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థకు తమతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరును ఉపయోగించి ప్రకటనలు చేయడానికి, కార్యక్రమాలు...
నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన తాజా చిత్రం 'రావు బహదూర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైకలాజికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ టాక్ను సొంతం...